ద్రవిడ మున్నేట్ర కజగం ఎంపీ ఎ. రాజా వివాదానికి తెరతీశారు. భారతదేశం ఒక దేశం కాదని, ఒక ఉపఖండం అని ఆయన అన్నారు. తమిళనాడు ఒక భాష, ఒక సంస్కృతి కలిగిన దేశం అని రాజా అన్నారు.
#NATION #Telugu #ZW
Read more at Scroll.in