లోక్ సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో 34 మంది మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు.
#TOP NEWS #Telugu #AU
Read more at Hindustan Times