రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము దేశాన్ని కలిసి పనిచేయాలని, భారతదేశాన్ని క్షయ రహిత దేశంగా మార్చాలని కోరారు. ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుపుకోవడం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు.
#NATION #Telugu #ID
Read more at News On AIR